Advertisement

అక్షరటుడే, బోధన్: రెంజల్ మండలం కందకుర్తిలో త్రిపుర గవర్నర్​ ఇంద్రసేనారెడ్డి మంగళవారం పర్యటించారు. గ్రామంలో నిర్మిస్తున్న కేశవ స్మృతి కేంద్రం పనులను పరిశీలించారు. త్రివేణి సంగమం వద్ద ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కేశవ సమితి అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, అంకు మహేష్, ప్రవీణ్​ మహరాజ్​, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డి మోహన్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  BODHAN | మొరం టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్థులు