అక్షరటుడే, వెబ్​డెస్క్​: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ పార్లమెంట్​లో బడ్జెట్​ ప్రవేశ పెడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె తెలుగు కవి గురజాడ అప్పరావు సూక్తి ‘దేశమంటే మట్టికాదోయ్​’ చెప్పి బడ్జెట్​ ప్రసంగం ప్రారంభించారు. మోదీ ప్రభుత్వం మూడో సారి అధికారంలోకి చేపట్టిన తర్వాత ప్రవేశ పెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్​ ఇది. నిర్మలా సీతారామన్ ఎనిమిదో సారి బడ్జెట్​ ప్రవేశ పెడుతున్నారు.