అక్షరటుడే, వెబ్​డెస్క్​: భారత్​తో జరుగున్న మ్యాచ్​లో పాకిస్తాన్ వరుసగా వికెట్లు కోల్పోతుంది. ఆ జట్టు 222 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. కుల్​దీప్​ బౌలింగ్​లో నసీమ్ (14) ఔట్​ అయ్యాడు. ప్రస్తుతం ఆ జట్టు 46.4 ఓవర్లలో 222 పరుగులు చేసింది.