Home తెలంగాణ స్నేహా సొసైటీ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ తెలంగాణనిజామాబాద్ స్నేహా సొసైటీ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ By Akshara Today - January 24, 2025 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షరటుడే, ఇందూరు: నగరంలోని స్నేహా సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం స్వచ్ఛభారత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయసేవా సంస్థ పారాలీగల్ వలంటీర్లు సొసైటీ ఆవరణలో పరిసరాలను శుభ్రం చేశారు. కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు. RELATED ARTICLESMORE FROM AUTHOR మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడించిన వీఆర్ఏలు ఐటీ కార్యాలయానికి దిల్ రాజు ఏపీ – తెలంగాణ మధ్య బ్రిడ్జి నిర్మాణానికి లైన్ క్లియర్